Vaisakha Puranam - Day 15

Vaisakha Puranam | వైశాఖ పురాణం

వైశాఖ పురాణం విశేషాలు మరియు విశిష్టతలు వైశాఖ పురాణం – Vaisakha Puranam నందు నారదుడు రాజర్షి (Narada Muni) అంబరీషుడితో, తాను పూర్వం బ్రహ్మ (Brahma) దగ్గర మాసాల మహిమ గురించి తెలుసుకున్నానని చెప్పాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు (Maha Vishnu) లక్ష్మీదేవికి మాసాల ధర్మాలను వివరిస్తున్నాడట. ఆ విషయాలనే ఇప్పుడు అంబరీషుడికి చెప్పబోతున్నాడు. అన్ని మాసాలలో కార్తీక మాసం (Karthika Masam), మాఘ మాసం (Magha Masam), వైశాఖాలు చాలా ఉత్తమమైనవి. వాటిలో కూడా –Read More